కాకినాడ పట్టణ ప్రజలకు మరియు వర్తక వాణిజ్య సంఘాల వారికి కాకినాడ 3వ పట్టణ పోలీసు వారి విజ్నప్తి :
• కరోన మరలా విజృబించుతున్నందున ప్రజలు అందరూ తప్పనిసరిగా మాస్క్ లు ధరించవలెను
• వ్యక్తుల మధ్య భౌతిక దూరం పాటించవలెను
• ద్విచక్ర వాహన దారులు వాహనం నడిపే సమయంలో కూడా తప్పని సరిగా మాస్క్ దరించవలెను
• వర్తక వాణిజ్య సంఘాల వారు మీ యొక్క షాపుల యందు శానిటైజర్ ఉంచవలెను
• వర్తక వాణిజ్య సంఘాల వారు, వారి షాపుల ముందు దూరం దూరంగా సర్కిల్ వలె గీతాలు గీసి , షాపుకు వచ్చిన వారు సదరు సర్కిల్ యందు నిలుచునే విధంగా చర్యలు తీసుకోవాలి
• తోపుడు బండ్లు వారు మీ యొక్క బండికి బండికి మద్య దూరం ఉండేలా చూసుకోవాలి
కరోన వ్యాధి నిరోదానికి సహకరించ వలసిందిగా కూర్చున్నాము.