వృదా గా పోతున్న త్రాగు నీరు ... అవార్డు లకే పరిమిమితం.. క్షేత్ర స్థాయి లో పరిశీలన కరువు.....కాకినాడ స్వామి నగర్ 42 డివిజన్ పరిధిలోని వాటర్ ప్లాంట్ నుండి సుమారు గంట పాటు త్రాగు నీరు వృదా గా పోతున్న సిబ్బంితోపాటు, అధికారుల తీరు హాస్య స్పదం గా వుంది రానున్న వేసవి కాలం దృష్టి లో ఉంచుకొని ప్రతిచోట ఇటు వంటి పరిస్తితి పునరావృత్తం కాకుండా చూడాలని పలువురు అధికారులను కొనియాడారు