Showing posts with label kakinada Advocates. Show all posts
Showing posts with label kakinada Advocates. Show all posts

Thursday, 4 March 2021

విశాఖ ఉక్కుని ప్రయివేటికరణను ఖండిస్తు ప్రకటన విడుదల చేసిన కాకినాడ న్యాయవాదుల సంఘం.

 విశాఖ ఉక్కుని ప్రయివేటికరణను ఖండిస్తు ప్రకటన విడుదల చేసిన కాకినాడ న్యాయవాదుల సంఘం.

పత్రికా ప్రకటన బార్ అసోసియేషన్ జిల్లా కోర్ట్ పరిధి 4.3.21,కాకినాడ.


విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి నేడు కాకినాడ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బాల సుభ్రమణ్యం గారిని కలిసి రేపు జరుపుతున్న రాష్ట్ర బంద్ కి మద్దతు కోరగా ఆయన సంఘీభావం తెలిపారు, విశాఖ ఉక్కుని కాపాడుకునే భాద్యత అందరికి ఉందని పాఠశాల విద్యార్థిగా ఉన్నపుడే విశాఖ ఉక్కు కోసం విశాఖపట్నం లో ఉద్యమంలో నేరుగా పాల్గున్న విషయాన్ని గుర్తు చేశారు,న్యాయవాదులు మాజీ కార్యదర్శి ఎజాజుద్దీన్, సయ్యద్ సాలర్,ఇమామ్ మోహిద్దీన్,దౌరుల ఉదయ శంకర్,కొండేపూడి ఉదయ్ కుమార్,చక్రవర్తి,k. శ్రీనివాస్,సుధీర్ తదితర న్యాయవాదులు అందరు బంద్ కి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ హసన్ షరీఫ్, ట్రెజరర్ ర్.సతీష్, INTUC నాయకులు ఫణిశ్వర్ రావు తదితరులు పాల్గున్నారు.