Showing posts with label kakinada bandh updates. Show all posts
Showing posts with label kakinada bandh updates. Show all posts

Friday, 5 March 2021

కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో బంద్ చేయిస్తున్న సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ

 కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో బంద్ చేయిస్తున్న సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ ల నాయకులు..... ఎన్నో త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమ ను నేటి తరం ఉద్యమాలతో కాపాడుకోవాలని పిలుపు.... విశాఖ ఉక్కు పరిశ్రమ కు సొంత ఘనులు కేటాయించాలని డిమాండ్.... ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ దేశ సంపద ను కార్పొరేట్ లకు దోచిపెడుతున్న బిజెపి మోడీ విధానాలను ప్రజలంతా వ్యతిరేకించాలని, ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేస్తున్న కేంద్ర పాలకులకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపు.....ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సిహెచ్. విజయ్ కుమార్, గుండుబోగుల శ్రీనివాస్, వాసంశెట్టి చంద్రరావు, ఆమ్ ఆద్మీ నాయకులు నరాల శివ, కృష్ణ మోహన్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు...