అమలాపురంలో కొనసాగుతున్న
కరోనా ప్రభావం కొత్తగా
మరో 3 కేసులు నమోదు
అమలాపురం లోని స్థానిక విద్యుత్ నగర్ లో 2, మెట్ల కాలనీలో 1, కరోనా కేసులు నమోదయ్యాయి
మొత్తం ముగ్గురు వ్యక్తులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఆ ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించిన అమలాపురం మున్సిపల్ కమీషనర్ నాయుడు.
No comments:
Post a Comment
Please post your valuable comments