తూర్పుగోదావరి జిల్లా కాకినాడ...
జిల్లా కలెక్టర్ పి సి పాయింట్స్...
జిల్లా ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సంతృప్తిని వ్యక్తం చేశారు...
జిల్లాలోని నాలుగు విడతల్లో 34 వార్డులలో నామినేషన్ లేకపోవడం వలన మరల ఎన్నికల నిర్వహణ నిర్వహిస్తున్నాం...
6వ తేదీన ఎన్నికల నామినేషన్, 7 వ తేదీన స్కూటీని, 8 వ తేదీన విత్ డ్రాలు, 10 తేదీన ఎన్నికలు నిర్వహిస్తాం...
34 వార్డు లో ఇప్పటికే సమాచారాన్ని అందించాం...
ఉదయం నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తాం, అదేరోజు సాయంత్రం ఎన్నికలు ఫలితాలు ప్రకటిస్తాం...
రబీ పంటకు సంబంధించి డిస్టిక్ అడ్వైజరీ బోర్డు లో ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, అగ్రికల్చర్ సంబంధిత అధికారులతో ప్రతివారం సమావేశం నిర్వహిస్తున్నాం...
రైతుల లో ఉన్న అపోహలు తొలగించేందుకే ఫీల్డ్ విజిట్ లు చేస్తున్నాం...
జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి పి సీ పాయింట్..
మొదటి విడతలో కోవిడ్ వ్యాక్సినేషన్ హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ లకు, రెండో విడతలో రెవెన్యూ, పోలీసులకు, మూడో విడతలో ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు ఆరోగ్యశ్రీ ఉన్న ప్రతి ప్రైవేటు ఆసుపత్రులలో 250 రూపాయలు కట్టి వ్యాక్సినేషన్ వేయించుకోవచ్చు...
జనరల్గా కాకుండా covid-19 వెబ్సైట్లో కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని తెలిపారు....
45 నుండి 60 సంవత్సరాల లోపు ఉన్న వారు ప్రతి ఒక్కరు వారికి ఉన్న ఇబ్బందులను డాక్టర్లు చెప్పి వ్యాక్సిన్ వేయించుకోవాలి....
65 సంవత్సరాల పైబడిన వారు ప్రతి ఒక్కరూ ఏదైనా గుర్తింపు పొందిన కార్డు పట్టుకొని వెళ్ళవలెను...
No comments:
Post a Comment
Please post your valuable comments